వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరంలో కాల్షియం తగ్గి ఎముకలు బలహీనపడతాయి
కాల్షియం ఉన్న ఆహారాన్ని రోజూ తీసుకోవడం వలన ఎముకలు బలపడి కీళ్ల నొప్పులను దరిచేరనీయవు. ఆ ఆహరం ఏంటో చూద్దాం
పాలు
నారింజ
బాదంపప్పు
అంజీరా
తృణ ధాన్యాలు
పెరుగు
చేపలు