mycityhyderabad
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • PM Modi AP Tour
  • BJP National Executive Meet
  • Covid Cases
  • Matrimony
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • PM Modi AP Tour
  • BJP National Executive Meet
  • Covid Cases
  • హైదరాబాద్
  • సినిమా
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • క్రీడలు
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • Home Trending Suicide Politics In Telangana
Updated On - 08:15 AM, Sun - 17 April 22

రాజకీయ దుమారం రేపుతున్న తల్లీకొడుకుల ఆత్మహత్య

By Chaganti
రాజకీయ దుమారం రేపుతున్న తల్లీకొడుకుల ఆత్మహత్య

రాజకీయ దుమారం రేపుతున్న తల్లీకొడుకుల ఆత్మహత్య

తెలంగాణలో తల్లీకొడుకుల ఆత్మహత్య తీవ్ర దుమారం రేపుతోంది. తల్లీకొడుకు మృతదేహాలతో బంధువులు అంతిమయాత్ర నిర్వహించారు. మృతదేహాలతో మున్సిపల్‌ ఛైర్మన్‌ ఇంటిని ముట్టడించారు. ఇంట్లోకి చొచ్చుకెళ్లి….జితేందర్‌గౌడ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసే సంతోష్‌ను భూముల అమ్మే విషయంలో తనకు 50 లక్షలు ఇవ్వాలని స్థానిక ప్రజాప్రతినిధులు ఓ పోలీసు అధికారితో కలిసి డిమాండ్‌ చేసినట్లు సెల్ఫీ వీడియోలో తెలిపాడు. అధికార పార్టీ నేతలు, పోలీసులు వేధించడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సంతోష్‌ చెప్పాడు. రామాయంపేటకు చెందిన ప్రజాప్రతినిధులు వేధిస్తున్నారంటూ గతంలో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపైనా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సెల్ఫీ వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తల్లి కొడుకు ఆత్మహత్య కేసులో… పోలీసులు కేసు నమోదు చేశారు. సంతోష్ సెల్ఫీ వీడియో ఆధారంగా…కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మున్సిపల్ ఛైర్మన్‌ జితేందర్‌, సీఐ నాగార్జున గౌడ్‌, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ యాదగిరి, తోట కిరణ్, కృష్ణగౌడ్, స్వరాజ్‌పై కేసు పెట్టారు. ఖమ్మం జిల్లాలో బీజేపీ కార్యకర్త సాయి గణేశ్‌ ఆత్మహత్య రణరంగానికి దారి తీసింది. ఆత్మహత్య టిఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయంగా రచ్చ రేపుతోంది. పోలీసుల వేధింపుల వల్లే మృతి చెందాడని బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. మంత్రి పువ్వాడ అజయ్, పోలీసుల ఒత్తిడే కారణమని బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. సాయి మరణానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్‌ చేశారు.

Tags
  • bjp
  • Telangana
  • trs

Related News

Telangana BJP: తెలంగాణలో బీజేపీ అనుకున్న లక్ష్యం నెరవేరలేదా..?

Pawan Kalyan: మోడీ సభకు గైర్హాజరు వెనుక పవన్ కళ్యా‌ణ్ లెక్కలు వేరే ఉన్నాయా..?

Bhadradri kottagudem: ఎడ‌తెరిపిలేకుండా కురుస్తున్న వాన‌..బొగ్గు ఉత్ప‌త్తికి తీవ్ర అంత‌రాయం

Fire breaks out in Dakshin express : రైలులో చెలరేగిన మంటలు

Flexi Fight In Telangana: బీజేపీ,టీఆర్ఎస్ మధ్య పీక్స్ కి చేరిన ఫ్లెక్సీ వార్..!

తాజా వార్తలు

  • Fuel Crisis: అక్క‌డ మ‌రో వారం పాటు బ‌డులు బంద్‌..!

  • Supreme court: సోషల్,డిజిటల్‌ మీడియాల పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!

  • DRDO: డీఆర్‌డీవో మరో ముందడుగు.. మానవ రహిత యుద్ధ విమాన ప్రయోగం విజయవంతం

  • Telangana BJP: తెలంగాణలో బీజేపీ అనుకున్న లక్ష్యం నెరవేరలేదా..?

  • Tarun Majumdar: చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత

Trending

    • Pawan Kalyan: మోడీ సభకు గైర్హాజరు వెనుక పవన్ కళ్యా‌ణ్ లెక్కలు వేరే ఉన్నాయా..?

    • MS Dhoni:మోకాలి నొప్పులతో బాధపడుతున్న ధోని

    • Chile Man : జీతం 40 వేలు… ఆ ఒక్క మిస్టేక్ తో రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు !

    • Trending: ట్విట్టర్‌ ట్రెండింగ్‌.. మోదీ మస్ట్‌ ఆన్సర్‌

    • Flexi Fight In Telangana: బీజేపీ,టీఆర్ఎస్ మధ్య పీక్స్ కి చేరిన ఫ్లెక్సీ వార్..!

Logo-footer
My City Trichy
My City Theni
My City Tanjore
My City Thanjavur
My City Thoothukudi
My City Thoothukkudi
My City Tirunelveli
My City Ariyalur
image

Europe (62)

Middle East (2)

India (135)

Canada (56)

Brazil (2)

South East Asia (33)

Australia (7)

India (135) Europe (62) Canada (56) South East Asia (33) Australia (7) Brazil (2) Middle East (2)
Copyright © 2022 - All rights reserved.
Term Privacy Brand About Contact