టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ తో పలు పరీక్షలను రద్దు చేసింది . అలాగే నిర్వహించబోయే పరీక్షల ప్రశ్నాపత్రాలు కూడా లీక్ అయ్యాయేమో అన్న అనుమానంతో ఆయా నియమాక పరీక్షలను టీఎస్పీఎస్సీ రద్దు చేసింది.
టీఎస్ పీఎస్ పీ పేపర్ లీక్ లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కు సంబంధించిన సమగ్ర సమాచారం కేటీఆర్ వద్ద ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అంశంపై ఆయన ధ్వజమెత్తారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో తవ్వుతుంటే మరోకొంతమంది బయటపడుతున్నారు. సోమవారం మరొకరిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు సిట్ దర్యాప్తు కొనసాగుతున్నది. కస్టడీకి తీసుకున్న నిందితులు.. ప్రవీణ్, రాజశేఖర్, డాకియా, రాజేశ్వర్, రేణుకలను హిమాయత్ నగర్ లోని సిట్ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు.
తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తీగ లాగితే డొంక కదిలినట్లు, ఇందులో పాత్రధారుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
SIT Office: హిమాయత్ నగర్ సిట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రేవంత్ రెడ్డి కి నోటీసులకు నిరసనగా కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్న క్రమంలో సిట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఈ క్రమంలో విచారణకు రేవంత్ తో పాటు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు సిట్ కార్యాలయం లోపలికి రేవంత్ రెడ్డిని మాత్రమే అనుమతించారు. కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. […]
గ్రూప్ వన్ పేపర్ లీకేజీ జరగడం దారుణమని ఇది దేశద్రోహం కన్నా దారుణమైన విషయం అని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
టీఎస్ పీఎస్సీ చెందిన పరీక్షా పేపర్ల లీకేజీ వ్యవహారంలో రోజు రోజుకు మరింత వేడి రాజుకుంటోంది. విపక్షాలకు చెందిన కొంత మంది కమిషన్ పని తీరును ఎండగడుతున్నారు.
తెలంగాణ నిరుద్యోగుల జీవితాలను ఆంధ్ర వ్యక్తుల చేతుల్లో పెట్టారని, తెలంగాణ తెచ్చుకుంది ఇందుకోసమేనా అంటూ నిలదీశారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ తెలంగాణ సమాజానికి ఏం చెప్పదలచుకున్నారంటూ మండిపడ్డారు.