mycityhyderabad
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • PM Modi AP Tour
  • BJP National Executive Meet
  • Covid Cases
  • Matrimony
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • PM Modi AP Tour
  • BJP National Executive Meet
  • Covid Cases
  • హైదరాబాద్
  • సినిమా
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • క్రీడలు
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • Home News Jagan Shock To Village Secretary New Go Released
Updated On - 11:56 AM, Sat - 16 April 22

వాలంటీర్లకు షాకిచ్చిన జగన్..కొత్త రూల్స్ తో ఉద్యోగులకు కష్టాలు

By vamsi garlapati
వాలంటీర్లకు షాకిచ్చిన జగన్..కొత్త రూల్స్ తో ఉద్యోగులకు కష్టాలు

వాలంటీర్లకు షాకిచ్చిన జగన్..కొత్త రూల్స్ తో ఉద్యోగులకు కష్టాలు


గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది.వాలంటీర్లు తప్పని సరిగా రోజుకు మూడు సార్లు హాజరును తప్పని సరిచేసింది..ఈ మేరకు జీవో విడుదల చేసింది..ఇందుకోసం ప్రభుత్వం ఒక యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది..ఈ కొత్త విధానం ఇవాళ్టి నుంచి అమల్లోకి రానుంది..ఉద్యోగులు తప్పనిసరిగా తమ స్మార్ట్‌ ఫోన్‌ లో ఈ యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకుని రోజుకు మూడు సార్లు హాజరు వేసుకోవాలని జీవోలో ప్రభుత్వం పేర్కొంది.

ఉదయం 10 గంటలలోపు, మధ్యాహ్నం 3 కు, సాయంత్రం 5 గంటలకు హాజరు తప్పనిసరి అని జీవో పేర్కొంది.సొంత ఫోన్లు లేని వారు సచివాలయాలకు ప్రభుత్వం కేటాయించిన స్మార్ట్‌ ఫోన్లు ఉపయోగించుకోవాలి ప్రభుత్వం తెలిపింది.దీంతో గ్రామా సచివాలయ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు..ప్రతుభ్వం తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడుతున్నారు..ప్రభుత్వంలో ఏ శాఖలో లేని నిబంధనలు తమకే ఎందుకు అని వాలంటీర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్దిదారుల ఇంటికే చేరడానికి ఈ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతోంది..గ్రామాల్లో వార్డ్‌ స్థాయిలో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి..వారి సమస్యలను పరిష్కారానికి వాలంటీర్‌ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుందని సీఎం జగన్‌ పలు సందర్భాల్లో కితాబిచ్చారు..2019 విధుల్లో చేరిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్‌ 2021 అక్టోబర్‌ లో ఖరారు చేయాలి. కాని శాఖా పరమైన పరీక్షల్లో చాలా మంది ఉత్తీర్ణులు కాలేదన్న ఉద్దేశ్యంతో.. 2022 జూన్‌ లో అందరి ప్రొబేషన్‌ ఒకేసారి ఖరారు చేయాలని అధికారులను  ఆదేశించారు సీఎం. ఈ నేపథ్యంలో ఈ కొత్త రూల్‌ తీసుకువచ్చారు.

Tags
  • ap cm jagan
  • ap village and ward secretaries
  • ap village secretariat
  • ap village secretary

Related News

Pawan Kalyan: మోడీ సభకు గైర్హాజరు వెనుక పవన్ కళ్యా‌ణ్ లెక్కలు వేరే ఉన్నాయా..?

CM Jagan: విభజన వల్ల దెబ్బతిన్నాం.. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించండి మోడీకి జగన్‌ వినతి

PM Modi Andhra Pradesh Tour: నేడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌ధాని మోడీ…

Janavani: విజయవాడలో జనసేన జనవాణి కార్యక్రమం.. ప్రజల అర్జీలు స్వీకరించిన పవన్

AP CM Jagan : పుత్రికోత్సాహం… కూతురిపై స్పెషల్ ట్వీట్

తాజా వార్తలు

  • Fuel Crisis: అక్క‌డ మ‌రో వారం పాటు బ‌డులు బంద్‌..!

  • Supreme court: సోషల్,డిజిటల్‌ మీడియాల పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!

  • DRDO: డీఆర్‌డీవో మరో ముందడుగు.. మానవ రహిత యుద్ధ విమాన ప్రయోగం విజయవంతం

  • Telangana BJP: తెలంగాణలో బీజేపీ అనుకున్న లక్ష్యం నెరవేరలేదా..?

  • Tarun Majumdar: చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత

Trending

    • Pawan Kalyan: మోడీ సభకు గైర్హాజరు వెనుక పవన్ కళ్యా‌ణ్ లెక్కలు వేరే ఉన్నాయా..?

    • MS Dhoni:మోకాలి నొప్పులతో బాధపడుతున్న ధోని

    • Chile Man : జీతం 40 వేలు… ఆ ఒక్క మిస్టేక్ తో రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు !

    • Trending: ట్విట్టర్‌ ట్రెండింగ్‌.. మోదీ మస్ట్‌ ఆన్సర్‌

    • Flexi Fight In Telangana: బీజేపీ,టీఆర్ఎస్ మధ్య పీక్స్ కి చేరిన ఫ్లెక్సీ వార్..!

Logo-footer
My City Trichy
My City Theni
My City Tanjore
My City Thanjavur
My City Thoothukudi
My City Thoothukkudi
My City Tirunelveli
My City Ariyalur
image

Europe (62)

Middle East (2)

India (135)

Canada (56)

Brazil (2)

South East Asia (33)

Australia (7)

India (135) Europe (62) Canada (56) South East Asia (33) Australia (7) Brazil (2) Middle East (2)
Copyright © 2022 - All rights reserved.
Term Privacy Brand About Contact