mycityhyderabad
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • Kaali Controversy
  • Covid Cases
  • Matrimony
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • Kaali Controversy
  • Covid Cases
  • హైదరాబాద్
  • సినిమా
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • క్రీడలు
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • Home National T Congress Leaders Meet Rahul
Published Date - 04:02 AM, Wed - 30 March 22

రాహుల్ తో టీ కాంగ్రెస్ నేతల భేటీ..రాష్ట్రానికి ఆహ్వానం!

By Chaganti
రాహుల్ తో టీ కాంగ్రెస్ నేతల భేటీ..రాష్ట్రానికి ఆహ్వానం!

రాహుల్ తో టీ కాంగ్రెస్ నేతల భేటీ..రాష్ట్రానికి ఆహ్వానం!

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కలువనున్నారు. సాయంత్రం 4 గంటలకు టీ.కాంగ్రెస్ నేతలకు రాహుల్ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. డిజిటల్ మెంబర్ షిప్‌కు సంబంధించిన చెక్స్‌ను రాహుల్‌కు టీ.నేతలు అందచేసే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రంలో రాహుల్ సభ, ఇతర అంశాలపై నేతలతో రాహుల్ గాంధీ చర్చించనున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్, మధు యాష్కీ, దామోదర రాజనర్సింహ, మహేశ్వర్ రెడ్డి.. రాహుల్‌ను కలువనున్నారు. అయితే ఇంధన ధరలు, విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ ఏప్రిల్ నెలాఖరు వరకు తమ నిరసన కార్యక్రమాలు కొనసాగించనుంది. రైతులకు సంఘీభావంగా వరంగల్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చే అవకాశం ఉంది. ఇంధన ధరలు పెంపు, విద్యుత్ ఛార్జీల పెంపు అంశాలను ప్రజల్లోకి దూకుడుగా తీసుకెళ్లాలని పీసీసీ చీఫ్ ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమైన అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మంథని ఎమ్మెల్యే డి.శ్రీధర్‌బాబు నేతృత్వంలో కమిటీ వేయాలని ప్రతిపాదించారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా మార్చి 31న గ్రామాల్లో డప్పు దండోరా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఏప్రిల్ 2 నుంచి 4 వరకు మండలాలు, నియోజక వర్గాల్లో ఆందోళనలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7వ తేదీన సివిల్ సప్లై కార్యాలయం, విద్యుత్ సౌధ వద్ద నిరసనలకు పిలుపునిచ్చింది.

Tags

Related News

తాజా వార్తలు

  • Kaali Poster Row: డైరెక్టర్ కు షాకిచ్చిన ట్విట్టర్.. క్షమాపణ కోరిన కెనడా మ్యూజియం

  • Sonakshi Sinha: న్యూ హాట్ లుక్ లో సోనాక్షి సిన్హా

  • Disha Patani: చీరలో ‘లోఫర్’ బ్యూటీ అందాల ఆరబోత

  • Ilaiyaraaja Nominated Rajyasabha : రజినీకాంత్ అభినందనలు

  • Nizamabad PFI Case : మరో ముగ్గురు అరెస్టు… వెలుగులోకి షాకింగ్ నిజాలు

Trending

    • Rajya Sabha : రాజ్యసభకు దక్షిణాది నుంచి నలుగురు ప్రముఖులు

    • Innovative Idea : కొబ్బరి చిప్పల్లో చాయ్… ఇదే కొత్త ట్రెండ్

    • Venice City: ప్రపంచంలోనే మొదటిసారి ఎంట్రీ టికెట్ పెట్టిన నగరం

    • Food Delivery : భారీ వర్షంలో గుర్రంపై ఫుడ్ డెలివరీ

    • Pawan Kalyan: మోడీ సభకు గైర్హాజరు వెనుక పవన్ కళ్యా‌ణ్ లెక్కలు వేరే ఉన్నాయా..?

Logo-footer
My City Trichy
My City Theni
My City Tanjore
My City Thanjavur
My City Thoothukudi
My City Thoothukkudi
My City Tirunelveli
My City Ariyalur
image

Europe (62)

Middle East (2)

India (135)

Canada (56)

Brazil (2)

South East Asia (33)

Australia (7)

India (135) Europe (62) Canada (56) South East Asia (33) Australia (7) Brazil (2) Middle East (2)
Copyright © 2022 - All rights reserved.
Term Privacy Brand About Contact