కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ కలవరపెడుతోంది. కేసులు మెల్లమెల్లగా పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేస్తోంది.
ఖలిస్థాన్ వేర్పాటువాది అమృత్పాల్సింగ్ వెనుక పాకిస్థాన్ నిఘా సంస్థ హస్తం, విదేశీ నిధుల ప్రమేయం ఉన్నట్లు బలంగా వినిపిస్తోంది. మాదకద్రవ్యాల ముఠాలతోనూ అమృత్పాల్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేసులో నిన్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ పది గంటలపాటు విచారించింది. ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు సుదీర్ఘంగావిచారించారు ఈడీ అధికారులు.
తనమాటలతో వివాదాల్లో చిక్కుకునే రామ్ దేవ్ బాబా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఈ సరి ఇంగ్లీష్ మందుల పై విరుచుకుపడ్డారు.
అయోధ్యలో శ్రీరామ నవమి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీరామ నవమి వేడుకలు ఉగాది నుండి ప్రారంభం కానున్నాయి. ఈసారి వేడుకలను 10 రోజులపాటు నిర్వహించాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది. దీనికోసం శ్రీరామ జన్మ ఉత్సవ్ పేరిట ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
PM Modi attends Ugadi Milan Programme in Delhi, hosted by Venkayya Naidu ఢిల్లీలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నిర్వహించిన ఉగాది వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రధాని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వెంకయ్య నాయుడి అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన ఉగాది మిలన్ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, లోక్సభ స్పీకర్ ఓంబిర్లా, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, సుప్రీంకోర్ట్ మాజీ […]
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇంటికి ఇటీవల రెండుసార్లు పోలీసులు ఎంక్వైరీ కోసం వచ్చి వెళ్ళిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే రాహుల్ గాంధీ స్పష్టత ఇచ్చారు. కాగా, మరోసారి దీనిపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ, ఆర్ఎస్ఎస్, పోలీసులు అంటే చాలా మంది భయపడతారని, కానీ తనకు అటువంటి భయం లేదని అన్నారు.
దేశంలో కోవిడ్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తం అయింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. తాజాగా కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. యాంటీ బయాటిక్స్ వాడకంపై ఇప్పటికే ఉన్న మార్గదర్శకాలను సవరించింది. సవరించిన మార్గదర్శకాలను జారీ చేసింది.