mycityhyderabad
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • BJP National Executive Meet
  • Draupadi Murmu
  • Yashwant Sinha
  • Maharashtra Political Crisis
  • National Herald Case
  • KCR National party
  • Covid Cases
  • Matrimony
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • BJP National Executive Meet
  • Draupadi Murmu
  • Yashwant Sinha
  • Maharashtra Political Crisis
  • National Herald Case
  • KCR National party
  • Covid Cases
  • హైదరాబాద్
  • సినిమా
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • క్రీడలు
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • Home Business Forbes Billionaires 2022 Richest People World
Updated On - 10:17 AM, Thu - 7 April 22

ఫోర్బ్స్‌ ప్రపంచ కుబేరుల జాబితాలో 12 మంది తెలుగువారు

By Chaganti
ఫోర్బ్స్‌ ప్రపంచ కుబేరుల జాబితాలో 12 మంది తెలుగువారు

ఫోర్బ్స్‌ ప్రపంచ కుబేరుల జాబితాలో 12 మంది తెలుగువారు

ఫోర్ట్స్ ప్రతీ ఏటా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కుబేరుల లిస్టు ను తన పత్రిక ద్వారా వెల్లడిస్తుంది. అలా ఈ సారి కూడా ఫోర్బ్స్ ప్రకటించిన జాబితాలో 12మంది తెలుగువారికి చోటు దక్కింది. ఈసారి ఫోర్బ్స్ ఇండియా జాబితాలో మరోసారి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. రూ.6.80 లక్షల కోట్ల వ్యక్తిగత సంపదతో మొదటి స్థానంలో నిలిచారు. ఆ తరువాత అదానీ రూ.6.75 కోట్లతో రెండవ స్థానంలో ఉన్నారు.ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కుబేరుల లిస్టు లో ప్రధమ స్థానం ఎలన్ మస్క్ కు దక్కింది. రూ.16.43 లక్షల కోట్ల సంపదతో ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఉన్నారు మస్క్.

ఇక తెలుగు వారి విషయానికి వస్తే దివీస్ ల్యాబ్ అధనేత మురళీ ఎప్పటిలానే చోటు దక్కించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈయనకు ఉన్న ర్యాంక్ 385.అరబిందో ఫార్మా అధినేత పివి రాంప్రసాద్ రెడ్డి ఆయన సంపాదన 31 బిలియన్ డాలర్లుగా ఉంది.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ర్యాంక్ 1096, హెట్రో సంస్థ అధినేత పార్ధ సారధి రెడ్డి 22 బిలియన్ డాలర్ల సంపాదనతో 1609వ స్థానంలో ఉన్నారు ఆ తరువాతి స్థానాలలో, అపోలో హాస్పిటల్ అధినేత ప్రతాప్ సి రెడ్డి, ఏంఎన్ఎస్ ఫార్మా అధినేత ఏం సత్యనారాయణ రెడ్డి, జీఏంఆర్ అధినేత జీఏం రావు, మేఘా ఇంజనీరింగ్ పిపి రెడ్డి, మేఘా ఇంజనీరింగ్ పీవీ కృష్ణా రెడ్డి, డాక్టర్ రెడ్డీస్ అధినేత కె సతీష్ రెడ్డి ,తాన్లా అధినేత దాసరి ఉదయ కుమార్ రెడ్డి, సువెన్ ఫార్మా అధినేత జాస్తి సుబ్బారావు, మై హోమ్ అధినేత జూపల్లి రామేశ్వరరావు ఉన్నారు. స్టీల్ ధరలు పెరగడంతో సావిత్రి జిందాల్ ఈ ఏడాది భారతీయ కుబేరుల జాబితాలో 7వ స్థానానికి చేరారు. ఈ సారీ లిస్ట్‌లో అమెరికన్లదే హవా. ఆ దేశం నుంచి అత్యధికంగా 735 మందికి స్థానం లభించింది. వారి మొత్తం సంపద రూ.4.7 లక్షల కోట్ల డాలర్లు. 607 మంది బిలియనీర్లతో చైనా రెండో స్థానంలో ఉంది. వారి మొత్తం ఆస్తి 2.3 లక్షల కోట్ల డాలర్లు. ఇక భారత్‌ నుంచి 166 మందికి చోటు దక్కింది.

Tags

Related News

తాజా వార్తలు

  • Kishan Reddy: ప్రోటోకాల్‌ పాటించని కేసీఆర్‌.. కావాలనే బీజేపీకి పోటీగా ర్యాలీలు తీస్తున్నారు: కిషన్‌ రెడ్డి

  • Ek Villain: ఆకట్టుకుంటున్న ‘ఏక్‌ విలన్‌ రిటర్న్స్‌’ ట్రైలర్

  • CJI NV Ramana: భారతదేశం సరైన నాయకులను తయారు చేసుకోలేని స్థితిలో ఉంది, ఆవేదన వ్యక్తం చేసిన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

  • CM KCR:హైదరాబాద్‌కు విపక్ష కూటమి రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్‌సిన్హా.. స్వాగతం పలికిన కేసీఆర్‌

  • Cherukuvada Sri Ranganatha Raju: సొంత పార్టీ నేతల పై మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు సంచలన వ్యాఖ్యలు

Trending

    • Single Use Plastic Ban: నేటి నుంచి ప్లాస్టిక్ బ్యాన్ అమ‌లులోకి..అతిక్ర‌మిస్తే

    • Disease X Tension: శాస్త్ర‌వేత్త‌ల హెచ్చ‌రిక‌..ప్రపంచం ముందు మ‌రో ముప్పు

    • T HUB: టీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం..అతిపెద్ద స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌ విశేషాలివే..!

    • Vizag News: విశాఖలోని ఈ హోటల్ విద్యుత్‌ను అమ్ముతుంది

    • Parade of Planets: ఆకాశంలో అద్భుతం. మరో 9 రోజులు చూసే అవకాశం

Logo-footer
My City Trichy
My City Theni
My City Tanjore
My City Thanjavur
My City Thoothukudi
My City Thoothukkudi
My City Tirunelveli
My City Ariyalur
image

Europe (62)

Middle East (2)

India (135)

Canada (56)

Brazil (2)

South East Asia (33)

Australia (7)

India (135) Europe (62) Canada (56) South East Asia (33) Australia (7) Brazil (2) Middle East (2)
Copyright © 2022 - All rights reserved.
Term Privacy Brand About Contact