mycityhyderabad
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • BJP National Executive Meet
  • Draupadi Murmu
  • Yashwant Sinha
  • Maharashtra Political Crisis
  • National Herald Case
  • KCR National party
  • Covid Cases
  • Matrimony
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • BJP National Executive Meet
  • Draupadi Murmu
  • Yashwant Sinha
  • Maharashtra Political Crisis
  • National Herald Case
  • KCR National party
  • Covid Cases
  • హైదరాబాద్
  • సినిమా
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • క్రీడలు
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • Home Andhrapradesh Somu Veerraju Fires On Andhra Pradesh Government
Published Date - 12:02 PM, Thu - 24 March 22

మద్యం అమ్మకాల్లో ప్రభుత్వ పెద్దల దోపిడీ.. బీజేపీ స్టడీ?

By Chaganti
మద్యం అమ్మకాల్లో ప్రభుత్వ పెద్దల దోపిడీ.. బీజేపీ స్టడీ?

మద్యం అమ్మకాల్లో ప్రభుత్వ పెద్దల దోపిడీ.. బీజేపీ స్టడీ?

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఏపీ ప్రభుత్వం మీద విమర్శల వర్షం కురిపించారు. మద్యం ధరల వల్ల గ్రామాల్లో ఎక్కువ గా నాటుసారా పెరిగిందని అన్నారు. విచ్చలవిడిగా నాటుసారా సరఫరా కావడం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం ఒక వైపు ప్రజా ధనాన్ని దోపిడీ చేస్తూ..మరో వైపు ప్రజల ఆరోగ్యం తో చెలగాటమాడుతోందని విమర్శించారు. ఎంత మద్యం విడుదల అవుతుంది? ఎంత అమ్మకాలు జరుగుతున్నాయి? అనే విషయం మీద దర్యాప్తు జరగాలని ఆయన అన్నారు. అసలు మద్యం షాపులకు ఏయే వాహనాలు వస్తున్నాయి? డబ్బులు ఎవరు కలెక్ట్ చేస్తున్నారో విలేకర్లు నిఘా పెట్టండని అన్నారు. డబ్బు కొంతే ప్రభుత్వానికి వస్తుంది, మిగతాదంతా ప్రైవేటు వ్యక్తులకు వెళ్ళిపోతుందని ఆరోపించారు. మద్యం అమ్మకాల్లో ప్రభుత్వం దోపిడి..ప్రభుత్వంలో ఉన్న పెద్దల దోపిడి జరుగుతుందని, చాలా కాలం నుండి దీనిపై స్టడీ చేస్తున్నానని అన్నారు.

 

ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్ చేసిన ఆయన నెల్లూరులో జెన్ కో ను ఆదానికి అమ్మేయాలని చూస్తున్నారు ఇది ప్రైవేటైజేషన్ కాదా? అని ప్రశ్నించారు. ఆర్టీసీలో ఎన్ని సొంత బస్సులు ఉన్నాయి..ఎన్ని  ప్రైవేటు బస్సులు  ఉన్నాయో వెల్లడించాలని అన్నారు. ప్రైవేటు దళారీలను, మిల్లర్లను ధాన్యం కొనుగోలు ను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, ఎమ్మెల్యే ద్వారంపూడి తండ్రి సివిల్ సప్లై చైర్మన్ అవ్వడం దౌర్భగ్యం అని అన్నారు. రాష్ట్రంలో ప్రతిది ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేస్తుందని, భయపడా..డబ్బులేకనా..ఎంతకాలం నష్టం పోవాలనా ఈ పనులు చేస్తున్నారు అని ప్రశ్నించారు. 

Tags
  • bjp
  • somu veerraju
  • ys jagan
  • ysrcp

Related News

Telangana: టార్గెట్ 2023..బీజేపీ వ్యూహం ఫలిస్తుందా..!

Visakhapatnam : ఉమ్మడి విశాఖ జిల్లా నేతల్లో సీట్ల టెన్షన్

BJP Executive Meeting : హైదరాబాద్ వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు ఇవే

Maharashtra political Crisis: షిండే కి సీఎం పీఠం..బీజేపీ అసలు వ్యూహం ఇదేనా..!

BJP National Executive Meeting: బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల‌కు ఏర్పాట్లు పూర్తి..నేటి నుంచి

తాజా వార్తలు

  • Telangana: టార్గెట్ 2023..బీజేపీ వ్యూహం ఫలిస్తుందా..!

  • The Warrior Trailer: ఆసక్తిరేపుతోన్న ‘ది వారియర్’ ట్రైలర్..

  • Gulf migrant from Jagtial kidnapped : ముంబై విమానాశ్రయంలో మాయం

  • Vijayasanthi : ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు… కేటీఆర్ పై ఫైర్

  • Credit Cards-IT: క్రెడిట్‌ కార్డులు, ఆదాయ‌పు ప‌న్ను అమల్లోకి కొత్త రూల్స్..!

Trending

    • Single Use Plastic Ban: నేటి నుంచి ప్లాస్టిక్ బ్యాన్ అమ‌లులోకి..అతిక్ర‌మిస్తే

    • Disease X Tension: శాస్త్ర‌వేత్త‌ల హెచ్చ‌రిక‌..ప్రపంచం ముందు మ‌రో ముప్పు

    • T HUB: టీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం..అతిపెద్ద స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌ విశేషాలివే..!

    • Vizag News: విశాఖలోని ఈ హోటల్ విద్యుత్‌ను అమ్ముతుంది

    • Parade of Planets: ఆకాశంలో అద్భుతం. మరో 9 రోజులు చూసే అవకాశం

Logo-footer
My City Trichy
My City Theni
My City Tanjore
My City Thanjavur
My City Thoothukudi
My City Thoothukkudi
My City Tirunelveli
My City Ariyalur
image

Europe (62)

Middle East (2)

India (135)

Canada (56)

Brazil (2)

South East Asia (33)

Australia (7)

India (135) Europe (62) Canada (56) South East Asia (33) Australia (7) Brazil (2) Middle East (2)
Copyright © 2022 - All rights reserved.
Term Privacy Brand About Contact